Thursday, June 23, 2016

పదునాల్గు భువనాలు..అంటే పద్నాలుగు లోకాలు

ఊర్ధ్వలోకాలు
1. సత్యలోకం (శిరస్సు)
2. తపోలోకం (భ్రూమధ్యం)
3. జనోలోకం (ముఖం)
4. మహర్లోకం (కంఠం)
5. స్వర్లోకం (వక్షం)
6. భువర్లోకం (జఠరం)
7. భూలోకం (నాభి)

అధో లోకాలు
8. అతలం (పాదాలు)
9. వితలం (మడమలు)
10. సుతలం (జంఘాలు)
11. రసాతలం (జానువులు)
12. మహాతలం (ఊరువులు)
13. తలాతలం (కటి)
14. పాతాళం (నాభి పైభాగం) 

శ్రీ మహా విష్ణువు లో దాగిన పదునాల్గు భువనాలు ఇవే. శ్రీ మహా విష్ణువు  మధ్య నుంచి పైకి ఏడు లోకాలు ఊర్ధ్వలోకలు అంటారు.. మధ్య నుంచి క్రిందకు అధో లోకాలు అంటారు. అవి ఏడు..