శ్రీ కృష్ణుడు : ఏంటి
అర్జునా యుద్ధం మధ్యలో అపేసావు అన్నాడు.
అర్జునుడు : బావా నేను
యుద్ధం చేయను అన్నాడు.
శ్రీ కృష్ణుడు : ఎం
అన్నాడు,
అర్జునుడు : అటు ఎవరు
భీష్ముడు మా తతాయ్య, ఇటు ఎవరు ద్రోణుడు మా సార్, అది ఎవరు దుర్యోధనుడు మా బ్రదర్ సో నో యుద్ధం
అన్నాడు,
శ్రీ కృష్ణుడు : ఓర్యి
చేసేది ఎవడు చేయించేది ఎవడు
అర్జునుడు : నో యుద్ధం
బావా స్టాప్ అన్నాడు,
శ్రీ కృష్ణుడు : ఎం
చేయాలో అర్ధం కాకా యుద్ధంనికి పాస్ బటన్ కొట్టాడు, దా అన్నాడు, కూర్చోబెట్టాడు, భగవద్గీత చెప్పడం మొదలు పెట్టాడు, 18 అధ్యాయముల భగవద్గీత, అద్బుతమైనటువంటి, కర్మ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, సాంఖ్య యోగము చెప్తూనే వున్నాడు. వింటున్నాడు
అర్జునుడు :
చాలా బాగుంది ఏంటి బావా అన్నాడు,
శ్రీ కృష్ణుడు : జాతస్య
ద్రోమరణం పుట్టిన ప్రతి ఒక్కడు మరణిస్తాడు
అర్జునుడు : ఏంటి బావా
అన్నాడు
శ్రీ కృష్ణుడు : పుట్టిన
ప్రతి ఒక్కడు మరణిస్తాడు నాయనా అన్నాడు. నాయనా మరణం శాశ్వతం, మరణం గురించి శోకింపజలదు, మరణము ఈ జన మరణ జీవములలో మరణము సర్వసాదారణము
అన్నాడు.
అర్జునుడు : ఏంటి బావా
అన్నాడు.
శ్రీ కృష్ణుడు : నాయనా
మరణం కోసం బయపడకు, ఆత్రాయ గారు ఒక
గొప్ప మాట అన్నారు, చావు అంటే నాకు
భయం లేదు ఎందుకంటే అది ఎలా వుంటుందో నాకు తెలియదు అది వచ్చేటప్పుటికీ నేను ఏలాగు
ఉండను అన్నాడు. ఇలాంటివి ఎన్నో మాటలు చెప్పాడు అర్జునుడి కి కృష్ణుడు అన్ని
విన్నాడు. అర్డంయిందా అన్నాడు 18 అధ్యాయముల అయిపోయాయి.
అర్జునుడు : సుపర్ బావా
చాలా అద్బుతంగా చెప్పావు అన్నాడు, జీవితంలో వినలేదు బావా ఇలాంటి వాక్యాలు అని
అన్నాడు. కానీ కొంచం కాన్ఫిజింగ్ గ వుంది బావా అన్నాడు,
శ్రీ కృష్ణుడు : ఓకేనా
అన్నాడు
అర్జునుడు : కానీ కొంచం
కాన్ఫిజింగ్ గ వుంది బావా అన్నాడు,
శ్రీ కృష్ణుడు : ఎం
అన్నాడు
అర్జునుడు : అర్ధంఅయి
అర్ధంకానట్టుగా వుంది బావా అన్నాడు,
శ్రీ కృష్ణుడు : విశ్వరూప
దర్శనం చేసాడు, పద్నాలుగు లోకాలు
చూపించాడు, నాయనా సర్వకాల
సర్వస్థలఎందు సర్వలోకములు పద్నాలుగు భువనబండవములు నాలోనే వున్నాయి అన్నాడు జన
మరణములు నాలోనే వున్నాయి ఎందుకంటే
కర్త కర్మ క్రియా నేనే
కర్తను మాత్రం నేను
క్రియను మాత్రం నేను కర్మను మాత్రమే నీవుచేయవాలను అన్నాడు,
అర్జునుడు : ఏంటి బావా
అన్నాడు
శ్రీ కృష్ణుడు : చూడు
ఒకసారి సరిగ్గా అన్నాడు,
పద్నాలుగు లోకాలు
చూపించాడు. ఏడూ ఊర్ద్వలోకాలు, ఏడూ అదోలోకాలు
సత్యలోకం, తపోలోకం, జనోలోకం, మహర్లోకం, స్వర్లోకం, భవర్లోకం, భూలోకం అను ఏడూ ఊర్ద్వలోకాలు
అతలం, వితలం, సుతలం, రసాతలం, మహాతలం, తలాతలం, పాతాళం అను ఏడూ అదోలోకాలు,
అర్జునుడు : సరే బావా సరే
అన్నాడు వెళ్ళిపోదాం బావా యుద్ధం చేద్దాం బావ అన్నాడు,
శ్రీ కృష్ణుడు : తెల్లారి
వెళ్దాం రా భగవద్గీత చెప్పడం ఇప్పుడే అయిపోయిందిగా అన్నాడు,
అర్జునుడు : నో ఇప్పుడే,
శ్రీ కృష్ణుడు :
సూర్యాస్తమం అయిన తరువాత శత్రియధర్మం కాదు యుద్ధం చేయకోడదు అని అన్నాడు,
అర్జునుడు : నో ఇప్పుడే
అన్నాడు,
తెల్లారి యుద్దానికి
వెళ్లారు
కృష్ణుడు చాలా హ్యాపీ గ
వున్నాడు నేను చెప్పిన భగవద్గీత అర్జునుడు బాగా వున్నాడు యుద్ధం బాగా చేస్తాడు
అని.
యుద్ధం స్టార్ట్ అయిన
గంటకి పద్మయుహంలోకి వెళ్ళిన అబిమన్యుడు చచ్చిపోయాడు.
అర్జునుడు : అబిమన్యుడు
చచ్చిపోగానే అర్జునుడు కృష్ణుడుకి కూడా చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అబిమన్యుడు
దెగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు, అబిమన్య
చచ్చిపోయవ నాకు పుత్రశోకాన్ని మిగిల్చావ నీవు మరణించిన నేను ఎందుకు బ్రతికివుండాలి
అని ఏడుస్తున్నాడు,
కృష్ణుడు : కృష్ణుడు
వెనుకల వచ్చాడు నడుచుకుంటూ అర్జునుడు వెళ్ళిన గంటకి, అక్కడవున్న గోడకి కృష్ణుడు తలవేసి
కొట్టేసుకుతున్నాడు,
భీష్ముడు : అక్కడికి
భీష్ముడు వచ్చాడు, వాడికి అంటే కొడుకు చచ్చిపోయాడు అని
ఏడుస్తున్నాడు, మరి ను ఎందుకు
ఏడుస్తున్నావు అని అడిగాడు.
కృష్ణుడు : వాడికి
నెన్ననే 18 అధ్యాయములు భగవద్గీత చెప్పను అన్నాడు.